Indian Prisoners : యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల
Trinethram News : UAE :మార్చి 28. రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నాహ్యాన్ అక్కడి జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. 1,295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు…