6న లేపాక్షిని సందర్శించనున్న ప్రధాని మోడీ

6న లేపాక్షిని సందర్శించనున్న ప్రధాని మోడీ అమరావతి.. ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.. పాలసముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్,…

పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ

పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో మోదీ ప్రత్యేక పూజలు సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్ష

అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం

Trinethram News : హైదరాబాద్ అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు.…

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అటల్ బిహారీ వాజ్ పాయ్ జ్ఞాపకార్థం ఆయన పేరు మీదగా “అటల్ సేతు”ను ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబై లోని సేవ్రీ నుంచి రాయ్ ఘడ్ జిల్లాలోని…

Other Story

You cannot copy content of this page