Pochamma Thalli Bonalu : పోచమ్మ తల్లి బోనాలు పాల్గొన్న బిజెపి ఏగోలపు సదయ్య గౌడ్

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం సందర్భంగా ఈరోజు పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవార్లకు ప్రత్యేక…

Purchase Centers : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు గాదె సుధాకర్ అయోధ్య సింగ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

MLA Raj Thakur : శ్రీ త్రింగేశ్వర స్వామి కి రుద్రాభిషేకo చేసిన రామగుండం ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా జనగామ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో,…

Bar Association : నేడు గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికలు తెలిన ఫలితాలు

గోదావరిఖని ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్ట్ న్యాయవాదుల సంఘo 2025-2026 ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ లో207 ఓటర్ న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తౌటం సతీష్…

Jyothirao Phule : 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే ఘన నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు నాయకులు పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Mahatma Jyotiba Phule Jayanti : ఏప్రిల్ 11న నిర్వహించు మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలి

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగా రెడ్డి పెద్దపల్లి, ఏప్రిల్ – 09// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 11న ఉదయం 10-30 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో…

TG SAX : తమకి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీశాక్స్ ఉద్యోగుల లెటర్ కంపెయిన్.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి…

Collector Koya Sri Harsha : అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్- 07// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ…

రోడ్డు వెడల్పు లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదు- స్థానిక సంస్థల అదనప కలెక్టర్ మరియు రామగుండం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ

పెద్దపల్లి , ఏప్రిల్- 05// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం (గోదావరిఖని) రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదని స్థానిక సంస్థల అదనప కలెక్టర్ మరియు రామగుండం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ శనివారం ఒక ప్రకటనలో…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

Other Story

You cannot copy content of this page