Land Dispute : బంగారంపేట లో ఆదివాసి లకు, గిరిజనేతరులకు మధ్య మొదలైన భూపోరాటం

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : బంగారంపేటలో ఆదివాసి లకు, గిరిజనేతరులకు మధ్య మొదలైన భూ పోరాటం. అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేట లో ఆదివాసీల, గిరిజనేతరుల మధ్య భూ వివాదం. పై…

MLA Shirishadevi : అసెంబ్లీలో ఎమెల్యే శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలపై ప్రస్తావించడం ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రాలో భాగమే- ఆదివాసీ గిరిజన సంఘం

అల్లూరి జిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ మార్చి 12: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని చట్టసభలో మాట్లాడడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు,చట్టాలకు ద్రోహం చేయడమేనని ఆదివాసుల…

గిరిజనేతరులకు పట్టా పాసుపుస్తకాలు ఎలా ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( కొయ్యూరు మండలం ) జిల్లాఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, ఆడాకుల పంచాయితీ, ఆడాకుల గ్రామానికి చెందిన, 36 మంది గిరిజనేతరులు తమ పేర్లు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి, వారికి పట్టా…

Other Story

You cannot copy content of this page