రాజ్యసభలో డబ్బుల దుమారం

న్యూ ఢిల్లీ: రాజ్యసభలో డబ్బుల దుమారం.. ఎంపీ అభిషేక్‌ మను సంఘ్వీ సీటు దగ్గర దొరికిన డబ్బులు.. విచారణ జరుగుతోందని ప్రకటించిన రాజ్యసభ చైర్మన్‌.. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ జరుగుతోంది.. రూ.500 నోట్లు దాదాపు వంద ఉన్నట్లు గుర్తించినట్లు…

హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్ సభ్యులు

విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటుకరణ పెట్టుబడుల ఉపసంహరణఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణంభారత ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి వర్యులు.(గౌరవ పెద్దలు)– హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్…

PAN Card 2.0 : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Trinethram News : ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం.. నేషనల్ మిషన్‌ ఆఫ్ నేచురల్‌ ఫార్మింగ్‌కు ఆమోదం.. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం.. పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డుల పంపిణీ..…

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి Trinethram News : న్యూ ఢిల్లీ :నవంబర్ 19మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సంద ర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో…

ప్రైవేటు ఆస్తి ప్రజావనరు కాదు: సుప్రీంకోర్టు

ప్రైవేటు ఆస్తి ప్రజావనరు కాదు: సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం తీర్పు సీజేఐ తో సహా 7గురు న్యాయ మూర్తులు మద్దతు విభేదించిన జస్టిస్ బీవీ నాగరత్న న్యూ ఢిల్లీ : ప్రతీ ప్రైవేటు ఆస్తి ప్రజా…

స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు

స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలుTrinethram News : Nov 4,2024 న్యూఢిల్లీ : వక్ఫ్‌ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ…

సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర

సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర..!! Trinethram News : న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు తగ్గుతాయంటూ లీకులిస్తూ…

బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : న్యూ ఢిల్లీ బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. రెండు రోజుల పాటు రష్యాలో పర్యటన.. 16 వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Johnny Master : కొరియో గ్రాఫర్‌ జానీ నేషనల్‌ అవార్డు రద్దు

Trinethram News : పోక్సో కేసు నమోదుతో అవార్డు రద్దు చేసిన కమిటీ. కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు. పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డు రద్దు చేసిన కమిటీ. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ…

Delhi CM Atishi : ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా పని చేస్తా : ఢిల్లీ సీఎం అతీషి

Appadharma will work as Chief Minister: Delhi CM Atishi Trinethram News : న్యూ ఢిల్లీ : సెప్టెంబర్ 23: ఢిల్లీ ముఖ్య మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఇవాళ…

Other Story

You cannot copy content of this page