ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న అమిత్ షా .. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వెల్లడి .. కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపించలేదని స్పష్టీకరణ.. వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే బయటికి వెళ్లి ఉండొచ్చని…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

Trinethram News : బీహార్ : జనవరి 29బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్…

9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్(Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్…

Other Story

You cannot copy content of this page