అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిజ్ఞ

అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిజ్ఞత్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, అర్థ వీడు మండలం. అర్ధవీడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ షేక్…

ఓటు పౌరుల ప్రాథమిక హక్కు

ఓటు పౌరుల ప్రాథమిక హక్కు త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మొదటిగా నిర్వహించిన బైక్ ర్యాలీలో…

Huge Rally : ఏలూరులో భారీ ర్యాలీ

తేదీ : 25/01/2025.ఏలూరులో భారీ ర్యాలీ.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి కలెక్టర్ రేట్ వరకు ర్యాలీ నీ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కె. వే…

National Voter’s Day : ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాం

ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాంత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం కంభం : కులం,మతం, జాతి, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక…

National Voter’s Day : ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, కంభం మండలం. కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా…

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. Trinethram News : ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం…

ఓటే మనందరి ఆయుధం: నారా లోకేశ్

ఓటే మనందరి ఆయుధం: నారా లోకేశ్ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకమన్న లోకేశ్ త్వరలో ఏర్పడే ప్రజా ప్రభుత్వానికి మద్దతివ్వాలని పిలుపు

Other Story

You cannot copy content of this page