Scissors in Stomach : కడుపులో కత్తెర మర్చిపోయారు

Trinethram News : మార్చి 29 : లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో శస్త్రచికిత్స కత్తెర బయటపడింది,…

Rahul letter to Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ

Trinethram News : “కేరళ, గుజరాత్, అండమాన్ & నికోబార్ తీరప్రాంతంలో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న రాహుల్ లక్షలాది మంది మత్స్య కారుల జీవనోపాధి మరియు జీవన విధానంపై ఆందోళన ఆఫ్‌షోర్ మైనింగ్…

Cancel Tickets Online : ఇకపై కౌంటర్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు

Trinethram News : చాలా మంది ప్రయాణీకులు (IRCTC) వెబ్‌సైట్ లేదా ఇతర యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. అయినప్పటికీ, చాలామంది రైల్వే ప్రయాణికులు కౌంటర్‌కి వద్దకు వెళ్లి మరి రైలు టిక్కెట్లు కొనే వారి…

Public Holiday : ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ…

UP Police : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్పోర్ట్, లైసెన్స్ రద్దు

Trinethram News : యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్పోర్టును, డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేశారు..…

Husband Kills Wife : భార్యను చంపి.. సూట్కేసులో పెట్టిన భర్త

బెంగళూరులో ఘోరం చోటుచేసుకుంది,, Trinethram News : మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య (32) ను హత్య చేశాడు. అనంతరం సూట్కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం.…

UPSC లోని IFS ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల

Trinethram News : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2024కు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) రౌండ్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభమై మే 2, 2025న ముగుస్తుంది.…

UPI : ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఫోన్‌ నంబర్లకు యూపీఐ సేవలు బంద్‌

Trinethram News : మీరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఉపయోగిస్తుంటే, ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు యూపీఐని ఉపయోగిస్తున్నారు. కూరగాయల విక్రేతల నుండి టికెట్ కౌంటర్ల వరకు UPI…

BJP’s Ramadan Gift : ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా

Trinethram News : దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడానికి 32 లక్షల కిట్లు రెడీ రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ప్రారంభించనున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో పంచనున్న…

Yashwant Verma : జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

Trinethram News : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపాలని అధికారికంగా సిఫారసు…

Other Story

You cannot copy content of this page