Rupees 3000 : రూపాయలు మూడు వేలు త్వరలోనే

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M…

MOU for Insurance : కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం

కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ Trinethram News : అమరావతి: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు…

Nara Lokesh : మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు

ఎపిలో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఫిజిక్స్ వాలాతో ఎపి ప్రభుత్వం ఎంఓయు ఉన్నత విద్య ఆధునీకరణ కోసం టిబిఐతో ఒప్పందం యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు అమరావతి: అధునాతన సాంకేతిక…

రూ.5,260 కోట్లు పెట్టుబడులు.. 12,490 ఉద్యోగాలు

రూ.5,260 కోట్లు పెట్టుబడులు.. 12,490 ఉద్యోగాలు Trinethram News : తెలంగాణ : Nov 22, 2024, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు 6 ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. సచివాలయంలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో శుక్రవారం ఫార్మా కంపెనీల…

ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్.…

Other Story

<p>You cannot copy content of this page</p>