YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

BRS MLCs Protest : పసుపుకు మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

Trinethram News : ప‌సుపు రైతుల్ని ఆదుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎమ్మెల్సీ క‌విత కోరారు. ప‌సుపు పంట పండించే రైతుల‌కు.. 15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శనివారం తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ప్ల‌కార్డుల‌తో…

MLC Kavita : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జన్మదిన వేడుకలు

గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం బొగ్గుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో మరియు టీబీజీకేఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కవితక్క జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

Balmuri Venkat : కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Trinethram News : తెలంగాణ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ’10 ఏళ్లల్లో బీఆర్ఎస్ ఏం సాధించింది? 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి.…

Congress Meeting : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం

Trinethram News : మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీ కమిటీ హాలు -1లో జరగనున్న సమావేశం పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MLC Kavitha : పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

Trinethram News : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ? మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు…

EVMs : ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే విజయం

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే రుజువు చేశాయి రాజమండ్రి పెద్ద ముత్తయిదువులా మాట్లాడే పారాచ్యూట్ లీడర్ భరత్ ఇది తెలుసుకోవాలి 2029 ఎన్నికల్లో కూటమికి రాజమండ్రి సిటీలో 83 వేల మెజారిటీ వస్తుంది పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పని భరత్…

BRS : నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

Trinethram News : Telangana : తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ…

Minister Lokesh : బీద రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు

త్రినేత్రం న్యూస్: మార్చ్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. శాసనసభ్యుల కోటానుంచి టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన టిడిపి సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేష్ ను కలిశారు* ప్రజాసమస్యలను శాసన మండలి దృష్టికి…

Chandrababu : సీనియర్లకు చంద్రబాబు ఝలక్!

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకివ్వకుండా పూర్తిగా పక్కనపెట్టేశారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు సైతం అవకాశం ఇవ్వలేదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా…

Other Story

<p>You cannot copy content of this page</p>