Drinking Water : త్రాగునీరు అందించాలి

తేదీ : 21/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదని ఆ దశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనడం జరిగింది. పట్టణం…

MLA Nallamilli : బలభద్రపురం గ్రామాన్ని కాపాడండి

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు ఇటీవల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటంపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే, నల్లమిల్లి, ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం…

MLA Bolisetty : కల్తీ ఆహార పదార్థాలపై చర్యలు తీసుకోండి

తేదీ : 21/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ చిప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

Eye Medical Camp : ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండల కేంద్రంలో గల “ఐటిడిఏ ట్రైబల్ మ్యూజియం ఆవరణలో షాప్ నెంబర్ 18 నందు,తేజ మెడికల్స్ మరియు…

AP Assembly : ఏపి అసెంబ్లీలో 5 కమిటీలు నియామకం

Trinethram News : Andhra Pradesh : ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో నిబంధనల కమిటీ సభా హక్కుల కమిటీకి చైర్మన్ గా పితాని సత్యనారాయణ. వినతుల కమిటీకి చైర్మన్…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Deputy CM Pawan : చంద్రబాబు వరుసగా 3 సార్లు సీఎం కావాలి

Trinethram News : Mar 21, 2025, చంద్రబాబు వరుసగా 3 సార్లు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని A-కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక…

Koppula Mahesh Reddy : పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ALL THE BEST

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. జీవితానికి తొలి అడుగు దిశగా పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులు , ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి తల్లిదండ్రులకు , తమ విద్య…

Speaker impatient with YCP MLAs : వైసిపి ఎమ్మెల్యేలపై స్పీకర్ అసహనం

తేదీ : 20/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైసిపి సభ్యులపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది సభ్యులు. దొంగల్లా వచ్చి హాజరయ్యి , రిజిస్టర్లో సంతకాలు చేసిన వారు ఎవరు తనకు…

MLA Chintamaneni Prabhakar : ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను

తేదీ : 20/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదవేగి మండలం, దుగ్గిరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని .ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చినటువంటి…

Other Story

You cannot copy content of this page