సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

Trinethram News : హైదరాబాద్‌: హిట్‌ అండ్‌ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.. భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే…

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి… కోటమలై అయ్యప్పస్వామి క్షేత్రంలో నిన్న మకరజ్యోతి భారీ ఊరేగింపుతో తరలివచ్చిన పెద్దిరెడ్డి హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విలేఖరుల సమావేశం వివరాలు

Trinethram News : 16.01.2024 చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు చంద్రబాబుపై మోపబడినవి నిరాధార ఆరోపణలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కాన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏర్పాటు చేసిన…

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

వైసీపీ మంత్రి అంబటి కి షాక్!

Trinethram News : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నేతలే పొగ పెడుతున్నారు. అంబటికి వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గాలు సమావేశం నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పార్టీలోని పలువురు…

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం

జ్యూరిచ్‌లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు 15 నుంచి 18 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు దావోస్‌లో…

హత్య రాజకీయాలకు పాల్పడి వ్యవస్థలను బ్రష్టు పట్టించిన నీచపు చరిత్ర గత BRS ప్రభుత్వానిది.

Trinethram News : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంక్రాంతి పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్పించారు. 👉నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న వ్యక్తిగత కారణాల వల్ల…

మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్

హైదరాబాద్‌ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్.. మంత్రి ఫేస్‌బుక్‌ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్న కేటుగాళ్లు.. బీజేపీ, టీడీపీ, తమిళనాడు రాజకీయ పార్టీలకు చెందిన వందల సంఖ్యలో పోస్టులను పెట్టిన కేటుగాళ్లు.. తప్పుడు మెసేజ్‌లకు స్పందించవద్దని రాజనర్సింహ…

Other Story

You cannot copy content of this page