Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

Minister Sridhar Babu : చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు శనివారం రోజున యాక్సిడెంట్ కాగా వారిని నిన్న రాత్రి గోదావరిఖనిలోని…

Minister Seethakk : డి-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

Trinethram News : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్​జెండర్‌ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో డి-అడిక్షన్ సెంటర్ ప్రారంభం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు రాష్ట్రం నలుమూలలా వివిధ కార్యక్రమాలను…

Anganwadi Posts : ఏపీలో నేడే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

948 కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీ: మంత్రి సంధ్యారాణి Trinethram News : అమరావతి :రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ…

Parthasarathy : 4 లక్షల గృహాలు మంజూరు

Trinethram News : Mar 21, 2025,ఆంధ్రప్రదేశ్ : ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి మరో అప్డేట్ ఇచ్చారు. PMAY-2.0 కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 53 వేల ఇళ్లను కేంద్రం…

No Development : అభివృద్ధి ఇప్పట్లో లేనట్టే!

తేదీ : 20/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాలలో సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు కు మంత్రి కందుల. దుర్గేష్ స్పందించడం…

Minister Sitakka : కొత్తగూడలో డాక్టర్ మంత్రి సీతక్క పర్యటన.

Trinethram News : తేదీ 20 మార్చి 2025 ఉదయం 10:30 కు కొత్తగూడలో కామ్రేడ్ కుంజ రాము గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభిస్తారు 11: 10 నిల కు కొత్తగూడ & గంగారం ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి…

Chandrababu Family : ఈ నెల 20న తిరుమలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు

Trinethram News : Andhra Pradesh : ఈ నెల 20న తిరుమలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులు రానున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసి ఈ నెల 21 శ్రీవారిని వీరు దర్శించుకోనున్నారు. అనంతరం…

Minister Srinivas : మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి…

Minister Anita : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్

Trinethram News : అమరావతి : పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page