Anakapalle Fire Incident : అనకాపల్లి అగ్నిప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Trinethram News : ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. మరికొందరి పరిస్థితి విషమం. పేలుడు ధాటికి కూలిన షెడ్లు. మృతులు సామర్లకోట వాసులు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు. బాధితుల పరిస్థితిపై ఆరా…

CM Chandrababu’s Signature : సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ :అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్…

Minister Lokesh : ఈనెల 12వ తేదీన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు

తేదీ : 11/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఇంటర్ ఫలితాలు ఈనెల 12వ తేదీ విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ట్రీట్ చేయడం…

Minister Uttam : పేదలకు మూడు రంగుల కార్డులు

ఆపై వర్గాలకు ఆకుపచ్చ కార్డులు త్వరలోనే కొత్త రేషన్‌ కార్డుల జారీ కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే Trinethram News : మేం సన్న బియ్యం ఇస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌ దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వర్గాల(బీపీఎల్‌)కు మూడు రంగుల కార్డులు,…

Mahatma Jyotirao Phule : ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

తేదీ :11/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పట్టణంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మంత్రి నిమ్మల నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

Venugopalakrishna : ప్రజలను మోసగించిన చంద్రబాబు

• వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ • చింతపల్లిలో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం Trinethram News : త్రినేత్రం న్యూస్ : పార్టీ రాష్ట్ర కార్య దర్శి అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…

Nadendla Manohar : చిరుధాన్యాలు సరఫరా

తేదీ : 09/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జూన్ నెల నుంచి నలభై వేల ప్రభుత్వ పాఠశాలలు మరియు నాలుగువేల…

Brawl : తోపులాట

తేదీ : 08/04/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పులివెందుల టిడిపిలో మరోసారి విభేదాలు తలెత్తాయి. ఇంచార్జ్ మంత్రి సవిత ఎదుటే వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గీయుల మధ్య వాగ్వాదం…

Job Fair : ఈ నెల 11న జాబ్ మేళా

Trinethram News : తెలంగాణ : టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది…

Minister Lokesh Tweet : మంత్రి లోకేష్ ట్విట్

తేదీ : 07/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించడం జరిగింది. ఇది చూసి వాళ్లు పరుగులు తీయగా పోలీసులు పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు.…

Other Story

You cannot copy content of this page