Revanth Reddy : ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్

ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ Trinethram News : Delhi : క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదు నాకు రాహుల్ గాంధీకి ఎలాంటి విబేధాలు లేవు..మేము చాలా సన్నిహితంగా ఉంటాము. రోజూ ఫోన్లో సంభాషిస్తూనే ఉంటాము. మంత్రివర్గంలో ఎవరుండాలనేది…

Minister Savitha : సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేదు

సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేదుతేదీ : 04/02/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టిడిపి మంత్రి సవిత కడప జిల్లాలో పర్యటించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ , గత ప్రభుత్వం వైసీపీ హాయంలో మాజీ…

Former Ministers Kakani : నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి… మీడియా సమావేశం

నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి… మీడియా సమావేశం.. Trinethram News : Nellore : మాజీ మంత్రి కాకాణి కామెంట్స్…. నెల్లూరు డిప్యూటీ మేయర్… బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి తరఫున అభ్యర్థులను పెట్టుకుని గెలిపించుకున్నామని చెప్పే.…

Congress MLAs : ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ

ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ Trinethram News : Delhi : ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన దీపాదాస్ మున్షి ఈ నెల 5న తెలంగాణకు వస్తానన్న దీపాదాస్ మున్షి…

Sajjala Ramakrishna Reddy : మన ప్రభుత్వం చేసిన మంచిని ఇంకా బలంగా చెప్పాలి

మన ప్రభుత్వం చేసిన మంచిని ఇంకా బలంగా చెప్పాలి.. ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు వినిపించాలి.. _ వైయస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు Trinethram News : Andhra Pradesh : మీడియా కమ్యూనికేషన్స్‌, వైయస్సార్‌సీపీ కేంద్రకమ్యూనికేషన్స్‌పై కార్యాలయంలో…

Dil Raju : మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు

మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు Trinethram News : ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.…

Earthquake in Tibet : భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి

భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి Trinethram News : టిబెట్ : మంగళవారం ఉదయం నేపాల్-టిబెట్(Tibet) దేశాల సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా…

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీ చేయాలి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీ చేయాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అక్రిడేషన్ లకు సంబంధించిన నివేదికను సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ హరీష్‌తో కలిసి మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి…

ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం

ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం Trinethram News Telangana : నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు అవినీతే లేనప్పుడు..…

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ Trinethram News : తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో…

Other Story

You cannot copy content of this page