Group-2 : గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు 92 శాతం మంది హాజరు

Trinethram News : గందరగోళం మధ్యే ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ముగిసింది. వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కినా పట్టించుకోని ఏపీపీఎస్సీ.. గ్రూప్‌-2 మెయిన్స్‌ ఎగ్జామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయడం కుదరదు అంటూ…

AP Group2 : రేపే ఏపీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు

అయోమయంతోపాటు గందరగోళంలో గ్రూప్ 2 అభ్యర్థులు Trinethram News : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూపు 2 మెయిన్ పరీక్షలపై ఈరోజు ఉత్కంఠ నెలకొంది, అసలు పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయం తోపాటు.. గందరగోళంలో ఉన్నారు గ్రూప్…

Group1 : పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్

పకడ్బందీగా గ్రూప్-1 మెయిన్స్ 21 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణ- పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలి 85 శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ : కార్యదర్శి- హైదరాబాద్Trinethram News : Telangana : ఈనెల 21 నుంచి 27వ తేదీ…

ఏపీపీఎస్సీ గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఇదే.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

Trinethram News : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Trinethram News : అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…

Other Story

<p>You cannot copy content of this page</p>