MLA Madhavaram Krishna Rao : నిరుపేద విద్యార్థులు కు ఆలివ్ మిఠాయి దొరరాజు అందిస్తున్న సేవలు అభినందనీయం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10 : ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న 10 వ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు 1 లక్ష రూపాయలు ఎంత…

Madhavaram and Mandadi : ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నా మాధవరం కృష్ణారావు, మందడి శ్రీనివాసరావు.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : సోమవారం రంజాన్ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కెపిహెచ్బి డివిజన్ లోని 7వ ఫేస్ ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు…

MLA Madhavaram Krishna Rao : ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 29 : ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న…

Nimmala Santosh Rao : ఘనంగా నిమ్మల సంతోష్ రావు జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి మార్చి 3 : బిఆర్ఎస్ యువ నాయకుడు నిమ్మల సంతోష్ రావు జన్మదిన వేడుకలను కార్యకర్తలు, అభిమానుల మధ్య సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంతోష్…

MLA Madhavaram Krishna Rao : కెపిహెచ్బి డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 28 : శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పార్కులను పరిశీలించారు.ఇదే సందర్భంలో మలేషియన్ టౌన్షిప్ వద్ద 5 ఎకరాలు గల పార్కులో జిహెచ్ఎంసి…

Other Story

You cannot copy content of this page