దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి

సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు భారీ నష్టాల తో ముగిశాయి

ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.సెన్సెక్స్‌ 900 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లు చొప్పున క్షీణించాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్‌ 500పాయింట్లు , నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు 1053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌70,370 దగ్గర ముగిసిన సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టంతో 21,238 దగ్గర ముగిసిన నిఫ్టీ

You cannot copy content of this page