Budget 2025 : కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్

కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్ Trinethram News : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో 2025–26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో…

Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు Trinethram News : ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసిన యూపీలోని బ‌రేలీ కోర్టు లోక్‌స‌భ‌లో ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా జై పాల‌స్తీనా అని నిన‌దించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ కోర్టును ఆశ్రయించిన న్యాయ‌వాది వీరేంద్ర గుప్తా…

భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం

భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి.. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ ప్రతి సారి హేళన చేస్తోంది. అమిత్‌ షా పై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుంది. త్రినేత్రం న్యూస్…

Jamili Bill : నేడు లోక్‌సభలో జమిలి బిల్లు

నేడు లోక్‌సభలో జమిలి బిల్లు..!! Trinethram News : జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు-2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో చేర్చారు.…

PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

Debate on Constitution : రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ

రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిTrinethram News : 75 ఏళ్లయిన సందర్భంగా పార్లమెంటులోని ఉభయసభల్లో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో శుక్రవారం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. శనివారం వరకు కొనసాగే…

జమిలికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

జమిలికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్రే తరువాయి Trinethram News : Jamali Elections : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. జమలి…

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్ Trinethram News : లోక్సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు రైలు టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.…

Parliament : లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా..!! Trinethram News : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల…

Parliament : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు Trinethram News : Nov 25, 2024, నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు…

Other Story

You cannot copy content of this page