PM Modi : మే నెలలో సింహాల గణన

Trinethram News : ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు గుజరాత్ లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసియాటిక్ సింహాల జనాభా గణన ఈ ఏడాది మేలో…

ఈనెల 29న , నిస్సహాయులకు సేవా కుడు సురభి శ్రీధర్ కు డాక్టరేట్ ప్రధానం

On the 29th of this month, Surabhi Sridhar, who served the helpless, was conferred with a doctorate పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన లయన్.డా, సురభి శ్రీధర్ ఈనెల 29న గౌరవ డాక్టరేట్ ను…

గంగాపూర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్

About 20 quintals of PDS rice illegally stored in Gangapur గంగాపూర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ అక్రమంగా తరలించడానికి సిద్ధంగా 40క్వింటాళ్ళ పిడియస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. పెద్దపల్లి…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే…

Other Story

You cannot copy content of this page