ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు

Trinethram News : 4 రోజుల్లో 30 వేల అప్లికేషన్లకు పరిష్కారం ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం..

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు.. ద్వారక వద్ద మోదీ స్కూబా డైవింగ్ ఆక్సిజన్ మాస్కు సాయంతోసముద్రం అడుగునకు చేరుకున్న మోదీ పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం

సీనియర్ న్యాయవాది మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోద

హైదరాబాద్‌: హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు.…

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు

Encroachments appearing in Nizampet Municipal Corporation Survey No. 334 కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క…

You cannot copy content of this page