దృశ్యం టీం MohanLal మరియు Jeethu Joseph నుంచి వచ్చిన మరో మరపురాని చిత్రం Neru

దృశ్యం టీం MohanLal మరియు Jeethu Joseph నుంచి వచ్చిన మరో మరపురాని చిత్రం Neru.. క్లిష్టమైన కథాంశాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. కేరళలో బ్లాక్ బస్టర్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం Disney HotStar…

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు…

పట్టాలు తప్పిన మరో రైలు

పట్టాలు తప్పిన మరో రైలు కన్నూర్:జనవరి 20కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది. ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43…

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

Trinethram News : కేరళ: జనవరి 17ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న…

కేరళ పర్యటనలో ప్రధాని మోడీ

Trinethram News : పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కేరళకు చేరుకున్నారు.. పీఎం కు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్…

You cannot copy content of this page