Veera Mahila Sujatha : వీర మహిళ సుజాత పై కేసు నమోదు

తేదీ : 22/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈనెల 14వ తేదీన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భవ సభకు జ్యోతి…

కొరపర్తి గ్రామానికి పర్యటించనున్న అరకు. అనంతగిరి జనసేన పార్టీ నాయకులు చెట్టి చిరంజీవి, చిట్టం మురళి

అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 23: గత రెండు నెలల క్రితం అనంతగిరి మండలం పినకోట పంచాయితీలో బల్లగరువు నుంచి రాచకిలం గ్రామం వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,అల్లూరి సీతారామరాజు…

Chalo Pithapuram : ఛలో పిఠాపురం

అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 13 : ఈ నెల 14వ తేదీన జరగబోయే పిఠాపురం చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ (ప్లీనరీ) నిర్వహణకు అవసరమైన ప్రణాళికతో జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆవిర్భావ…

Sena Siddhama : సేన సిద్ధమా రండి ఉత్సవం జరుపుకుందాం

జన సైనికులకు పిలుపునిచ్చిన వంపూరు గంగులయ్య. అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 8: జనసైనికుల విజయానికి గుర్తు ఆవిర్భావ విజయోత్సవ సభ జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్, ఆవిర్భావ సభ పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక…

Ulli Sitaram : పుణ్య స్నానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం

మహా కుంభమేళా పవిత్ర అమృత పుణ్య స్తానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వారణాసి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది… విశాఖ రూరల్ జిల్లా : వివరాల్లోకి…

Sankranti Festival : ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ”

Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ…

Manchu Manoj : జనసేన పార్టీలోకి మంచు మనోజ్ దంపతులు

జనసేన పార్టీలోకి మంచు మనోజ్ దంపతులు Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 16మంచు కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారని సమా చారం.. ఇందుకోసంమంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక, రాజకీయ…

గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు

గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల మండలం ) జిల్లా ఇంచార్జ్ : డా.వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, కొడాపల్లి గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన, జనసేన పార్టీ,వీర…

“స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ సిద్ధం అవ్వండి”

“స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ సిద్ధం అవ్వండి”Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణం స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం అవ్వాలని జనసేన నాయకులకు, వీరమహిళకు,జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!!…

పవన్ తో డీజీపీ భేటీ

పవన్ తో డీజీపీ భేటీ Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై…

Other Story

You cannot copy content of this page