MLA Started Water Plant : వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ : 08/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బరింకలపాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను.తపన…

Nagababu : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్

Trinethram News : ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన…

Chalo Pithapuram : ఛలో పిఠాపురం” పోస్టర్ని ఆవిష్కరించిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు – తాటికొండ ప్రవీణ్

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి జనసేన పార్టీ మండల కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పిఠాపురం లో మార్చి 14 న జనసేన…

Janasena : సమన్వయ కర్తకు సమన్వయ ఆహ్వానం

మన్యం జిల్లా పార్వతీపురం త్రినేత్రం న్యూస్ మార్చి 7 : మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, మెంటాడ మండలాల్లో ఘన స్వాగతం పలికి దుశ్శాలు వాలతో,పూల బుకెళతో ఘనంగా ఆహ్వానం పలికిన జనసేన నాయకులు, జనసైనికులు. పార్వతిపురం,నియోజకవర్గంలో జనసేన పార్టీ P.O.C…

Job Mela : పెద తాడేపల్లిలో ఈనెల 9వ తేదీన జాబ్ మేళా

తేదీ : 06/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, పెద తాడేపల్లి లోటస్ స్కూల్లో ఈనెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు…

Chalo Pithapuram Posters : జనసేన 12 వ ఆవిర్భావ సభకి ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన, వంపూరు గంగులయ్య

అల్లూరిజిల్లా కురూపాం నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 6 : ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్, ఆవిర్భావ సభ పార్లమెంట్ సమన్వయ కర్త, సాంస్కృతిక విభాగం కమిటీ సభ్యులు వంపూరు…

Janasena : పిఠాపురం లో జరుగు జనసేన ఆవిర్భావ వేడుకులను విజయవంతం చేయాలి : తెలంగాణ రాష్ట్ర నాయకులు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 5 : మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాల నాయకులు, నియోజకవర్గం నేతలు పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర…

ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఫిక్స్

చంద్రబాబుకు పవన్ కీలక సూచన! జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయం అని తేలిపోయింది. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనివార్యం. కొద్ది నెలల కిందట నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే నాగబాబు…

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం లో.ముఖ్య అతిథిగా పాల్గొన్న వంపూరు గంగులయ్య

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 3: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక కమిటీ సభ్యులు గా నియమితులైన, వంపూరు గంగులయ్య, రాష్ట్ర పర్యావరణవేత్త జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, మరో…

NTR Bharosa : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణి

తేదీ : 01/03/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల కేంద్రంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ జనసేన నాయకులు, మరియు చిన్నా జనసేన, రెవెన్యూ సిబ్బంది అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Other Story

You cannot copy content of this page