Avirbhava Sabha : పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ

Trinethram News : Mar 14, 2025, ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత,…

Anusha Tirupati : తిరుపతి అనూష విరాళం

తేదీ : 13/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తిరుపతి .అనూష జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి లక్ష రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగింది. ఉప…

Avirbhava Sabha : రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

Trinethram News : Mar 13, 2025,ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు…

Avirbhava Sabha : మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ

జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు “జయకేతనం” పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద సభ భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన Trinethram News : పిఠాపురం : ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు…

Foundation Day : కాకినాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ

ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 12 : ఈ నెల 14వ తేదిన చిత్రాడ పిఠాపురం కాకినాడ జిల్లా.ఏర్పాట్లపై వార్ రూమ్ సమావేశాలు..అరకు పార్లమెంట్ నుంచి సమన్వయ కర్తగా పాడేరు ఇంచార్జీ గంగులయ్య.ఈ రోజు జరిగిన వార్ రూమ్…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదు

తేదీ : 11/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు మరో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన…

MLA Started Water Plant : వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ : 08/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బరింకలపాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను.తపన…

Nagababu : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్

Trinethram News : ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన…

Chalo Pithapuram : ఛలో పిఠాపురం” పోస్టర్ని ఆవిష్కరించిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు – తాటికొండ ప్రవీణ్

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి జనసేన పార్టీ మండల కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పిఠాపురం లో మార్చి 14 న జనసేన…

Other Story

You cannot copy content of this page