School Bus Overturns : పాఠశాల బస్సు బోల్తా, 13 మంది విద్యార్థులకు గాయాలు

తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.…

Two Vehicles Seized :రెండు వాహనాలు స్వాధీనం – కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాదవ్

Trinethram News : కాకినాడ జిల్లా,జగ్గంపేట పోలీస్ స్టేషన్,ది. 05.03.2025. కాకినాడ జిల్లా, జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో8 మంది అరెస్టు,భారీ ఎత్తున 492 కేజీల గంజాయి,రు.2,78,000 నగదు,రెండు వాహనాలు స్వాధీనం – కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

Other Story

You cannot copy content of this page