Nimmala Ramanaidu : అనారోగ్యంతో నే అసెంబ్లీకి నిమ్మల

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరవడం జరుగుతుంది.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని…

మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కన్నుమూత

Former MLA Adusumilli Jayaprakash passed away Trinethram News : Andhra Pradesh : Sep 21, 2024, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…

Suicide : భూపాలపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్య?

Youth committed suicide in Bhupalapally district? భూపాలపల్లి జిల్లా:జులై 13 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి జిల్లా లో అనారోగ్యం సమస్యతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం…

టెక్సాస్ లో గుడికి వెళ్లిన కొడుకుకు వాతలు పెట్టిన పూజారులు.. 8 కోట్లకు తండ్రి దావా

షుగర్ ల్యాండ్ లోని అష్టలక్ష్మి ఆలయంలో గతేడాది ఘటన నొప్పితో, అనారోగ్యంతో బాధపడ్డాడని తండ్రి ఆవేదన జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను కోర్టుకు లాగిన బాధితుడి తండ్రి ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన కొడుకుకు పూజారులు వాతలు పెట్టారని…

అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

ప్రయాణికుడికి అస్వస్థత.. దారి మళ్లిన విమానం

Trinethram News : Mar 29, 2024, విమానం గాలిలో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత కలగడంతో ఆ విమానం దారి మళ్లింది. శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక…

Other Story

<p>You cannot copy content of this page</p>