Suicide : భూపాలపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్య?

Youth committed suicide in Bhupalapally district? భూపాలపల్లి జిల్లా:జులై 13 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భూపాలపల్లి జిల్లా లో అనారోగ్యం సమస్యతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం…

టెక్సాస్ లో గుడికి వెళ్లిన కొడుకుకు వాతలు పెట్టిన పూజారులు.. 8 కోట్లకు తండ్రి దావా

షుగర్ ల్యాండ్ లోని అష్టలక్ష్మి ఆలయంలో గతేడాది ఘటన నొప్పితో, అనారోగ్యంతో బాధపడ్డాడని తండ్రి ఆవేదన జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను కోర్టుకు లాగిన బాధితుడి తండ్రి ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన కొడుకుకు పూజారులు వాతలు పెట్టారని…

అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

ప్రయాణికుడికి అస్వస్థత.. దారి మళ్లిన విమానం

Trinethram News : Mar 29, 2024, విమానం గాలిలో ఉండగా ప్రయాణికుడికి అస్వస్థత కలగడంతో ఆ విమానం దారి మళ్లింది. శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పట్నా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక…

You cannot copy content of this page