హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది. రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం…

హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ

Trinethram News : హైదరాబాద్:జనవరి 17సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు…

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల రిహార్సల్స్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నగరంలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు

సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

Trinethram News : హైదరాబాద్‌: హిట్‌ అండ్‌ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.. భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే…

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన అధునాతన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Trinethram News : హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది.. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం సమాచారమిచ్చింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 18 చివరి…

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 16సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా.. ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న…

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

Trinethram News : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.. ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక…

హైదరాబాద్‌లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల సోదాలు

హైదరాబాద్‌లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల సోదాలు భారీగా చైనా మాంజా స్వాధీనం.. 18 మందిపై కేసులు ఆర్మీ జవాన్ ప్రాణం పోయాక.. తనిఖీలతో హడావుడి చేస్తున్నారంటూ విమర్శలు

మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్

హైదరాబాద్‌ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్.. మంత్రి ఫేస్‌బుక్‌ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్న కేటుగాళ్లు.. బీజేపీ, టీడీపీ, తమిళనాడు రాజకీయ పార్టీలకు చెందిన వందల సంఖ్యలో పోస్టులను పెట్టిన కేటుగాళ్లు.. తప్పుడు మెసేజ్‌లకు స్పందించవద్దని రాజనర్సింహ…

Other Story

You cannot copy content of this page