భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఉప్పల్ స్టేడియం లో మొదటి టెస్ట్ మ్యాచ్లో

Trinethram News : భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఈరోజు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం లో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో టీ బ్రేక్ తర్వాత…

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ Trinethram News : హైదరాబాద్:జనవరి 25తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి…

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Trinethram News : హైదరాబాద్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ.. సర్పంచ్‌ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.. సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి.. మాజీ సర్పంచులు, ఇతర…

స్టార్ హోటల్ లో భారీ ఎత్తున పేకాట శిబిరం

హైదరాబాద్ స్టార్ హోటల్ లో భారీ ఎత్తున పేకాట శిబిరం ఆన్లైన్ లో బుకింగ్స్.. ఆఫ్ లైన్ లో ప్లేయింగ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లోని రాడిసన్ హోటల్ లో పేకాట శిబిరం భగ్నం. 13 మంది పేకాట…

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంటిపై ఏసీబీ సోదాలు.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో కేసు నమోదు.. 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.. శివబాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇంట్లో సోదాలు.. పదవిని అడ్డం…

మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రింటింగ్ పుస్తకాలు దగ్ధం.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్‌ రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు Trinethram News : హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో…

ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు

Trinethram News : హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు. నేరపరిశోధన, నిందితులను గుర్తించేందుకు ఏడాది పొడవునా దిల్లీ కేంద్రంగా పోలీసు బృందాలను ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది నగర సైబర్‌క్రైమ్‌ ఠాణాలో…

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో…

Other Story

You cannot copy content of this page