Ulli Sitaram : పుణ్య స్నానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం

మహా కుంభమేళా పవిత్ర అమృత పుణ్య స్తానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వారణాసి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది… విశాఖ రూరల్ జిల్లా : వివరాల్లోకి…

Maha Kumbh : రేపటితో మహా కుంభమేళా ముగింపు

144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా రేపటితో ముగియనుంది.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం చేశారు.అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఈ…

Other Story

You cannot copy content of this page