Vidadala Rajini : హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజిని

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజిని Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వేధించారని కోటి అనే వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్…

Ram Gopal Varma : ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ. Trinethram News : Andhra Pradesh : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అసభ్యకర పోస్టులు…

Lok Sabha : లోక్‌సభకు ఈసారి ఎంతమంది కొత్తవారంటే?

How many people are new to the Lok Sabha this time? Trinethram News : న్యూ ఢిల్లీ 18 వ లోక్‌సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. వారిలో మాజీ ముఖ్య మంత్రులు, సినీ నటులు,…

ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Trinethram News : AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు…

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేత

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న…

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు

జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావులు ప్రమాణం చేశారు.* హైకోర్టు కొత్త న్యాయమూర్తులతో..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌

డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.…

రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

ఏపీ రాజధాని అమరావతి కోసం నాడు భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ప్లాట్ల కేటాయింపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ల కేటాయింపు రద్దు హైకోర్టును ఆశ్రయించిన రైతులు ప్లాట్ల రద్దు నోటీసులను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… SGT పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులనుఅనుమతించే నిబంధనపై మాత్రమే స్టే తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా

Other Story

You cannot copy content of this page