Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…

KTR : రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు

Trinethram News : రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు ..రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు.. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి…

Supreme Court : HCU భూములు పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ

Trinethram News : కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ…

Supreme Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే

Trinethram News : అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలి .. HCU కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ .. మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం .. చట్టాన్ని మీ…

High Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించిన హైకోర్టు

Trinethram News : విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు .. ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే .. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు…

Sunny Kumar Rapaka : ప్రకృతి సంరక్షణే మన నిజమైన అభివృద్ధి

Trinethram News : రాష్ర్ట ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న అటవీ ప్రాంతాన్ని వేలం వేసే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి.. ఆందోళనలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేసీ హుందాగా వ్యవహరించాలి…అభివృద్ధి కోసం అడవులను…

Methuku Anand : హెచ్.సి.యు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జి అమానవీయం

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్.సి.యూ విద్యార్థులు మరియు ప్రొఫెసర్లను గవర్నమెంట్ అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వారిపై లాటిచార్జి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రతిపక్షంలో…

HCU భూముల వేలాన్ని ఆపాలి

భూపాల్,సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ హాజరై…

Illegal Arrests : అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవు

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 2 త్రినేత్రం న్యూస్. హెచ్ సి యు యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని ప్రభుత్వము తన సొంత అవసరాల కోసం ఆడుతున్న ఒక కుట్రఅక్రమ అరెస్టులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో…

Bhatti : 400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం

Trinethram News : Telangana : HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397…

Other Story

You cannot copy content of this page