Adani : పాఠశాలల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు విరాళం ఇచ్చిన అదానీ

Trinethram News : దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన కొడుకు జీత్ అదానీ పెళ్లి సందర్భంగా రూ. 10 వేల కోట్ల విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో రూ. 2,000 కోట్లతో 20 పాఠశాలలను…

YS Sharmila : అదానీపై జేపీసీతో విచారణ జరిపించండి: వైఎస్ షర్మిల

అదానీపై జేపీసీతో విచారణ జరిపించండి: వైఎస్ షర్మిల Trinethram News : Andhra Pradesh : ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని మోదీ ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్…

TPCC : నేడు టిపిసిసి ఆధ్వర్యంలో చలో రాజభవన్

నేడు టిపిసిసి ఆధ్వర్యంలో చలో రాజభవన్ Trinethram News : హైదరాబాద్‌ : డిసెంబర్ 18తెలంగాణలో రెండు ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ కాంగ్రెస్ నేడు టీపీసీసీ ఆధ్వ ర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది. పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానికి…

Chalo Raj Bhavan : ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి నమస్కారం… అమెరికా లో గౌతమ్ అదానీ పై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయి. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ…

Parliament : లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా

లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా..!! Trinethram News : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. విపక్షాల…

గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం

గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం Trinethram News : గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్…

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు Trinethram News : న్యూయార్క్‌: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు…

Other Story

You cannot copy content of this page