గంటా శ్రీనివాసరావుకు బ్యాంక్‌ అధికారుల నోటీసులు

గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి..రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా ఏప్రిల్‌ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

విశాఖ రుషికొండ లో కీలక సమావేశం ఏర్పాటు చేసిన గంటా శ్రీనివాస రావు

టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విశాఖ రుషికొండ లోసన్నిహితులతోకీలక సమావేశం సమావేశంలో పాల్గొన్నగంటా శ్రీనివాసరావు టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించిన టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి…

గంటా శ్రీనివాసరావు కామెంట్స్

Trinethram News : విశాఖ చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పింది నేను కూడా ఆలోచన చేస్తున్నా గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను చీపురుపల్లి నాకు 150 కిమి దూరం.పైగా…

ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే…

You cannot copy content of this page