Metro : ఎన్నికల ప్రచారంలో కుత్బుల్లాపూర్ కు మెట్రో తెస్తా అని వాగ్ధానం చేసారుగా సీఎం .. ఏమైంది : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

During the election campaign, the CM promised to bring Metro to Kuthbullapur….what happened: MLA KP Vivekanand ఎన్నికల ప్రచారంలో కుత్బుల్లాపూర్ కు మెట్రో తెస్తా అని వాగ్ధానం చేసారుగా సీఎం … ఏమైంది : ఎమ్మెల్యే…

గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడి

Trinethram News : నిబంధనలు ఉల్లంఘిస్తుండటంపై కేఫ్ యజమాని అబ్దుల్ ఫరీద్‌తో పాటు మరో 6గురిపై కేస్ నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. పరారీలో ఉన్న యజమాని అబ్దుల్ ఫరీద్

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని యువతి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి ఘటన…. గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటున్న విద్యా శ్రీ(23)…. రాజన్న సిలిసిల్ల జిల్లా కు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది…. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం…

ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు

హైదరాబాద్‌: గచ్చిబౌలి ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తోన్న క్రమంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన డ్రగ్‌ సరఫరాదారుడిగా ఉన్న మీర్జా వహీద్‌ బేగ్‌ను పోలీసులు విచారించి, రిమాండ్‌ రిపోర్టులో…

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

Trinethram News : హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్‌ అబ్బాస్‌ డ్రగ్స్‌ సరఫరా…

గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో పోలీసుల సోదాలు

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు.. బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి…

Other Story

You cannot copy content of this page