Food Poisoning : గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

Trinethram News : నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు…

Food Poisoning : జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

Trinethram News : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులు విషయం బయటికి రాకుండా డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించిన సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం నయం…

Food Poisoning : రాష్ట్రంలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు.

Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి లోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సాయంత్రం భోజనం తిన్న తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులకు అస్వస్థత. కడుపు నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో విద్యార్ధినులను…

Food Poisoning : నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థినిలు ప్రేమలత…

Other Story

You cannot copy content of this page