Counter Firing : రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు

Counter firing in Rajendranagar Trinethram News : హైదరాబాద్ :సెప్టెంబర్ 10హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మంగళవారం కాల్పుల కలకలం రేపింది. పోలీసు లపై గంజాయి ముఠా కాల్పులు జరపడం తో గంజాయి నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో స్థానిక…

Terrorist : జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఉగ్రవాది హతమా

Firing took place once again in Jammu and Kashmir. Terrorist killed Trinethram News : జమ్మూకశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఈరోజు మరో సాయుధ పోరాటం చోటుచేసుకుంది. కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్…

Terrorist Attacks : హార్ట్ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు

Terrorist attacks on Indian borders continue భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి Trinethram News : భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి ఇండియా- పాకిస్తాన్ బార్డర్‌లో…

Police Firing : హైదరాబాదులో మరోసారి పోలీసు కాల్పుల కలకలం

Police firing in Hyderabad again హైదరాబాదులో మరోసారి పోలీసు కాల్పుల కలకలం.. Trinethram News : హైదరాబాదు : నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు…పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు…వ్యక్తిని పట్టుకున్న…

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి

Firing in Ayodhya Ram Mandir.. Soldier killed Trinethram News : Jun 19, 2024, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున…

ఒంగోలు లో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు

Police firing on rioters in Ongole సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? ప్రకాశం జిల్లా : ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.…

అదనపు కట్నం కోసం అత్త మామల పై కాల్పులు

Trinethram News : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అర్ధరాత్రి కాల్పుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. అదనపు కట్నం కోసం ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి అత్తమామల పై కాల్పులు జరిపిన సంఘటన కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో…

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు పోలీస్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు…

Other Story

You cannot copy content of this page