ఈ సంక్రాంతి పండుగకు TSRTC సరికొత్త రికార్డు సృష్టించింది
Trinethram News : తెలంగాణ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు
Trinethram News : తెలంగాణ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు
Trinethram News : శ్రీకాకుళం… ఒకరు మృతి సుమారు 30 మంది యాత్రలకు గాయాలు పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో…
Trinethram News : కరీంనగర్ జిల్లా:జనవరి 15తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. సోమవారం సంక్రాంతి పండుగ పర్వదినం కావడంతో ఊరూవాడ తెల్లవారు జామునే తెలుగింటి ఆడపడుచులు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు…
విశాఖ… విశాఖ విమానాశ్రయం లో ప్రయాణికుల పడిగాపులు! ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు! విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు…
తిరుమల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు. కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు…
ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది ! శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ…
ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక వినుకొండ నియోజకవర్గం లోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్న గా చిరు కానుక అందిస్తున్నామని శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ప్రతి ఒక్క…
ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక వినుకొండ నియోజకవర్గం లోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్న గా చిరు కానుక అందిస్తున్నామని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ప్రతి ఒక్క అక్కాచెల్లెమ్మలకు…
కోలాహలం గా పండుగవినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం పేరూరిపాడు గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున నిర్మించిన కోలాటం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, కోలన్న ఆడుతున్న నాట్య కళాకారులను ప్రోస్తహించి, వారి కోలాటాన్ని…
బాపట్ల జిల్లాలోనే ఒక కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్న వీ రిసార్ట్స్ అధినేత మణి సంపత్….. సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు మూడు రోజులు పాటు వీ రిసార్ట్స్ ఆధ్వర్యంలో తమ హోటల్ కి వచ్చే కస్టమర్స్ కోసం సంక్రాంతి వీ…
You cannot copy content of this page