ఎల్బీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్‌ సీఐ ప్రాణాలు కోల్పోయారు

Trinethram News : ఎల్బీనగర్‌: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్‌ సీఐ ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన కారు యూటర్న్ చేస్తూ ద్విచక్ర వాహనాన్ని…

దర్యాప్తులోనే దశాబ్దాలు

Trinethram News : హైదరాబాద్‌ : తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా,…

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి

భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష…

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Trinethram News : 2018లో నమోదైన ఎక్సైజ్‌ కేసుల్లో ఎదురుదెబ్బ టాలీవుడ్‌ నటుల టార్గెట్‌గా నమోదైన ఎక్సైజ్‌ కేసులు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు,ఆధారాలు లేవని కొట్టివేసిన కోర్టు నెలల…

నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నిన్నటి దినం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాట్లాడేనే తప్ప మరే ఉద్దేశం కాదు

కడప జిల్లా : నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నిన్నటి దినం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాట్లాడేనే తప్ప మరే ఉద్దేశం కాదు… ఒకవేళ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైనా నేను మాట్లాడిన పదాల వల్ల బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ…

Other Story

You cannot copy content of this page