Group-1 examination centres : గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

Strong arrangement at Group-1 examination centres రామగుండం పోలీస్ కమీషనరేట్ గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి • బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 14 సెంటర్ల లో…

నిబంధనల ప్రకారం పక్కాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ

J. Aruna, Additional Collector of Local Bodies, conducts the Group 1 Prelims examination strictly according to the rules పెద్దపల్లి, జూన్ 07 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ…

Intermediate District Officer Kalpana : ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన

Calmly concluded Inter Supplementary Main Examinations Intermediate District Officer Kalpana పెద్దపల్లి, మే -31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన శుక్రవారం ఒక ప్రకటనలో…

రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter supplementary exams from tomorrow Trinethram News : హైదరాబాద్‌ :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ…

జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

District Collector Muzammil Khan to conduct Group 1 preliminary exams on June 9 పెద్దపల్లి జిల్లాత్రినేత్రం న్యూస్ (ప్రతినిధి) పెద్దపల్లి జిల్లాలో 6098 మంది అభ్యర్థులకు 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుబయోమెట్రిక్ హాజరు దృష్ట్యా ఉదయం 9-00…

ఏపీలో ఒకేసారి టెన్త్, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

10th and Inter Advanced Supplementary Exams simultaneously in AP Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను…

మే 1 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 26వ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3వ తేదీలోపు…

గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై…

కట్టుదిట్టంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్

Trinethram News : వరంగల్ జిల్లా:మార్చి 26ఫిబ్రవరి 28నుండి నిర్వ హించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో దానికి సంబంధించిన ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూ డదని ఆదేశించింది. గతం…

You cannot copy content of this page