టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల…

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా… అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా.. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేట్టు కనబడుతోంది.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు వైసీపీ…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి.. నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే…

5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించాం:ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించాం:ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశం కాకినాడలో పెద్దమొత్తంలో ఓట్లను చేర్చుతున్న 13 మందిపై కేసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు 50 మంది…

ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్

అమరావతి ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ విజయసాయి రెడ్డి కామెంట్స్ ఈసీ కి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాము. జనసేనకి గుర్తింపు లేకపోయినా ఎందుకు ఆహ్వానించారాని ఆడిగాం. పొత్తు లో భాగంగా టీడీపీ…

Other Story

You cannot copy content of this page