‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)’ ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా ఉందని…

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం…

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం…! ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది… వైసీపీని వీడి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు.. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

వైసీపీ మంత్రి అంబటి కి షాక్!

Trinethram News : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నేతలే పొగ పెడుతున్నారు. అంబటికి వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గాలు సమావేశం నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పార్టీలోని పలువురు…

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్ అయోవా ప్రైమరి ఎన్నికల్లో ప్రభావం చూపని వివేక్ అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వెల్లడించిన వివేక్ రామస్వామి

చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి…

“BRS Leaders Focus on Parliament Elections 2024

Trinethram News : లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు ఇటీవలి ఎన్నికల్లో అవకాశాలు రాని…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి బీహార్ లో…

Other Story

You cannot copy content of this page