EVMs : ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే విజయం

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే రుజువు చేశాయి రాజమండ్రి పెద్ద ముత్తయిదువులా మాట్లాడే పారాచ్యూట్ లీడర్ భరత్ ఇది తెలుసుకోవాలి 2029 ఎన్నికల్లో కూటమికి రాజమండ్రి సిటీలో 83 వేల మెజారిటీ వస్తుంది పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పని భరత్…

BRS : నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

Trinethram News : Telangana : తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ…

Journalist Union : అల్లూరి జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక : అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా – నాడేలి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: అల్లూరిసీతా రామరాజుజిల్లా, పాడేరు, అల్లూరి జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక: అల్లూరి జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా నాడేలి రామకృష్ణ. సోమవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో అల్లూరి జర్నలిస్ట్ యూనియన్…

Women’s Day : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కార్మికులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

నగరి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆమలు పరచాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…

మున్సిపల్ ఎన్నికల ముందే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నివాసంలో మెమొరండం సమర్పించిన మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ ముందే మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరిస్తాము. ఇటి సమస్య…

రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హామీలను వెంటనే అమలు చేయాలి లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యారెంటీలు ఆటకెక్కినట్లేనా?అమలుకు నోచుకోని ఎన్నో హామీలను ఎన్నికల…

Nagababu : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్

Trinethram News : ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన…

Anji Reddy Won MLC : కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం

Trinethram News : కరీంనగర్: కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా..…

Results : 10వ రౌండ్ ముగిసేసరికి ఫలితాలు

Trinethram News : హోరాహోరీగా కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి – 70740 కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి – 66178 బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ – 56946 మొత్తం…

ఐక్యత ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం అధ్యక్షులుగా కూన చిన్నారావు ఎన్నిక

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి ఐక్యత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు అక్షర విజేత అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఐక్యత ప్రెస్ క్లబ్. నూతన కార్యవర్గం…

Other Story

You cannot copy content of this page