EVMs : ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే విజయం
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే రుజువు చేశాయి రాజమండ్రి పెద్ద ముత్తయిదువులా మాట్లాడే పారాచ్యూట్ లీడర్ భరత్ ఇది తెలుసుకోవాలి 2029 ఎన్నికల్లో కూటమికి రాజమండ్రి సిటీలో 83 వేల మెజారిటీ వస్తుంది పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పని భరత్…