Maharashtra CM : మహారాష్ట్ర సీఎంగా నేడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఫడ్నవీస్..!!

మహారాష్ట్ర సీఎంగా నేడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఫడ్నవీస్..!! Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి కానున్నారు.ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ…

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట. ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి షాక్‌. 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ చెల్లదన్న స్పీకర్‌. షిండే గ్రూపే అసలైన శివసేన అన్న స్పీకర్‌. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్న స్పీకర్‌.

Other Story

You cannot copy content of this page