ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

Mar 21, 2024, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావ్ రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి

ఢిల్లీ: కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేసిన ఈడీ అధికారులు.. విచారణ తర్వాత కవితను కలిసిన కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్.. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ…

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటివరకు జరిగిన ఈడి అరెస్టులు

2022 సెప్టెంబర్‌ 27న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 10న శరత్‌చంద్రా రెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 14న రాబిన్‌ డిస్టలరీస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌.. 2022 నవంబర్‌ 14న విజయ్‌…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు. మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్‌ కు ఆదేశం. బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వ సారి ఈడీ నోటీసులు…

కవిత భర్త అయిన అనిల్ కు ED నోటీసులు

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

Other Story

You cannot copy content of this page