MP DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో. ఎంక్వైరీ స్పీడ‌ప్‌

ఆగంత‌కుడి చొర‌బాటుపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం Trinethram News : విచార‌ణ‌లో భాగంగా ఎంపీ డీకే అరుణ ఇంటికి డీసీపీ విజ‌య్ కుమార్‌, ఏసీపీ వెంక‌ట‌గిరి, విచార‌ణ అధికారులు ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంత‌కుడు తిరిగిన ఏరియాను ప‌రిశీలించిన డీసీపీ విజ‌య్…

CM Spoke to MP : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : డీకే అరుణ‌ ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌పై ఆరా తీసిన రేవంత్ రెడ్డి ఘ‌ట‌న జ‌రిగిన తీరును, త‌న అనుమానాల‌ను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చిన డీకే అరుణ‌ భ‌ద్ర‌త పెంచుతామ‌ని డీకే అరుణ‌కు హామీ ఇచ్చిన…

DK Aruna : అర్ధరాత్రి బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు

Trinethram News : ముసుగు, బ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడి కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన దుండగుడు దుండగుడు వచ్చిన సమయంలో ఇంట్లో లేని డీకే అరుణ ఇందులో కుట్రకోణం దాగి ఉందని, తనకు భద్రత పెంచాలని డిమాండ్…

MP Dk. Aruna : హీరో అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన‌ ఎంపీ‌ Dk.అరుణ

హీరో *అల్లుఅర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించిన‌ ఎంపీ‌ Dk.అరుణ Trinethram News : Telangana : ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఎంపీ‌ డీకె. అరుణ ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది, ఇది ఎవరూ సహించరానిది కాంగ్రెస్ పాలనలో…

Maheshwar Reddy : ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం

BJLP meeting chaired by LP leader Maheshwar Reddy Trinethram News : హైదరాబాద్‌ హాజరైన పార్టీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్.. ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, రామరావు పటేల్, రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ గుప్త..…

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: డీకే అరుణ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని తెలిపారు.. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర…

పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాం: డీకే అరుణ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు…

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

రాముడి సాక్షిగా డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేసింది : వంశీచంద్ రెడ్డి

Trinethram News : మహబూబ్ నగర్:- రాముడి సాక్షిగా అప్పటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 15 కోట్లు రూపాయలను డిమాండ్ చేసిందని,…

Other Story

You cannot copy content of this page