ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులు

జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావులు ప్రమాణం చేశారు.* హైకోర్టు కొత్త న్యాయమూర్తులతో..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

You cannot copy content of this page