పాకిస్తాన్ కు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌ !

Trinethram News : సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్‌ ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్…

నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ C,ఉద్యోగాలకు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 10నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.…

DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది

భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ -DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ నుంచి గగనతలంలో డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

Other Story

You cannot copy content of this page