Body of Missing Boy : గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తేదీ : 19/03/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉయ్యాలవాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నర్సిపల్లి గ్రామ కందూనదిలో గల్లంతైన అష్రఫ్.ఆలీ (18) మృతదేహం లబ్దమైంది.ఉయ్యాలవాడకు చెందిన గజ ఈతగాళ్లు చాలా సమయం కష్టపడి గాలించి మృతదేహాన్ని…

గోనె సంచిలో డెడ్ బాడీ.. భయబ్రాంతులకు గురైన స్థానికులు

గోనె సంచిలో డెడ్ బాడీ.. భయబ్రాంతులకు గురైన స్థానికులు Trinethram News : హైదరాబాద్ – మైలార్ దేవ్ పల్లిలో డ్రైనేజీ కాలువలో ఓ సంచిలో డెడ్ బాడీని గుర్తించిన జీహెచ్ఎంసీ కార్మికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన జీహెచ్ఎంసీ కార్మికులు.…

శివ రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం

శివ రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరెడ్డిపేట్ చెరువులోగుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం అయింది. చెరువులోకి దూసుకెళ్లిన వ్యక్తి మృతి మూడు నాలుగు రోజుల క్రితం మృతి…

Other Story

You cannot copy content of this page