MLA Dagumati : విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కావలి, విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.…

MLA Dagumati : కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 10 :నెల్లూరు జిల్లా: కావలి. ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న, ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతు 35 వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను…

MLA Dagumati : కావలి పట్టణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 6 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ,దగు మాటి వెంకట కృష్ణారెడ్డి పుర ప్రజలకు వ్యాపార సోదరులకు వివిధ శాఖల అధికారులకు వారి సిబ్బందికి కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు నా మిత్రులకు…

MLA Dagumati : కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 1:నెల్లూరు జిల్లా :కావలి. శ్రీ గంగ భవాని అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు,పట్టణ ప్రజలు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే,…

Ramzan Greetings : రంజాన్ శుభాకాంక్షలు

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 31 :నెల్లూరు జిల్లా: కావాలి. రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,కావలి పట్టణం రైల్వే రోడ్ జమియా మసీదులో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని, ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు,ప్రేమ, కరుణ,…

MLA Dagumati : అందరికీ ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ త్రినేత్రం న్యూస్: మార్చ్ 28: నెల్లూరు జిల్లా: కావలి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ప్రియతమ శాసనసభ్యులు దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ…

MLA Dagumati : ఐ.ఏఎ.స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 20వ వార్షికోత్సవం వేడుకలు

ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 3 :ఫిబ్రవరి నెల్లూరు జిల్లా: కావలి. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చునని,నెల్లూరు జిల్లా,కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు, కావలి…

MLA : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సైదపేట,మునిమోక్షితకి అండగా నిలబడ్డ కావలి ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్ : మార్చ్ 1: నెల్లూరు జిల్లా: కావలి లో 10 లక్షల సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారునికి అందించిన,కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఇటీవ తీవ్ర అనారోగ్య పాలైన కావలి పట్టణానికి చెందిన సైదపేట,మునిమోక్షిత అతి చిన్న…

Dagumati Venkata Krishnareddy : దుర్గ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నకావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కావలి. మహా శివరాత్రి సందర్భంగా, కావలి పట్టణం పాతూరు దుర్గ భ్రమరాంబ సమేతంగా మల్లేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,ఆలయ అర్చకులు పూర్వ కుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం…

బీద రవిచంద్ర యాదవ్,జ్యోతి, వారి కుమారుడు గోకుల్ రిష్వంత్ వివాహం

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 23: నెల్లూరు జిల్లా: కావలి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, (బీద రవిచంద్ర యాదవ్, జ్యోతి), వారి కుమారుడు గోకుల్ రేశ్వంత్ వివాహము బి.పి.ఆర్, కన్వెన్షన్ లో జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి…

Other Story

You cannot copy content of this page