MLA Dagumati : విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 11 :నెల్లూరు జిల్లా: కావలి, విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు.…