అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయలు 608.08 కోట్లు విడుదల
తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 సంవత్సరం లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం తుఫానుల వంటి పకృతి వైపరీత్యాలు సంభవించడం జరిగింది. తెలంగాణ , ఒడిశా, నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలకు ఆర్థిక సాయం…